31.7 C
Hyderabad
April 24, 2024 23: 14 PM
Slider ఆంధ్రప్రదేశ్

మృతుల కుటుంబాలకు రూ.10లక్షల పరిహారం

ap-cm-ys-jagan-mohan-reddy

దేవీపట్నం సమీపంలో బోటు ప్రమాద ఘటనపై మరోసారి అధికారులతో ముఖ్యమంత్రి  వైయస్‌.జగన్‌ సమీక్ష జరిపారు. సహాయ కార్యక్రమాలకోసం తీసుకుంటున్న చర్యలపై వివరాలు ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ ప్రకటించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని ఆయన మంత్రులకు, అధికారులకు ఆదేశం ఇచ్చారు.

Related posts

రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులను ఆదుకోవాలి

Satyam NEWS

రోడ్డు ఇచ్చిన టిఆర్ఎస్ నేతల ఫోటోలకు క్షీరాభిషేకం

Satyam NEWS

త్రైత సిద్ధాంత భగవద్గీత ప్రచారం

Satyam NEWS

Leave a Comment