37.2 C
Hyderabad
March 28, 2024 20: 55 PM
Slider ప్రపంచం

అక్సిడెంట్:అమెరికాలో హైదరాబాద్‌ దంపతుల మృతి

3 hyderabasis died in america road accsident

ముషీరాబాద్‌ గాంధీనగర్‌లో విషాదం నెలకుంది.అమెరికాలో రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మృతులు ముషీరాబాద్‌ గాంధీనగర్‌కు చెందిన ఆవుల రాజు, దివ్య, ప్రేమ్ నాథ్‌ రామనాథం లు గా గుర్తించారు. వీరిలో రాజా, దివ్య దంపతులు. డల్లాస్ నుంచి ప్రిస్కో వెళ్తుండగా రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు ముషీరాబాద్‌ గాంధీనగర్‌ లో కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.అయితే వీరికి ప్రేమనాథ్ రామనాథం స్నేహితుడని తెలుస్తుండగా అతని స్వస్థలం లాంటి వివారాలు ఇంకా తెలియలేదు.కాగా వీరి మృతదేహాలను త్వరగా తీసుకు రావడానికి త్వరగా హైదరాబాద్ కు తీసుకు రావడానికి చర్యలు తీసుకోవాలని మృతుల బంధువులు మంత్రి కేటీఆర్ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Related posts

కలాం రూట్: సామాజిక స్పృహ, జాతీయ భావన అవసరం

Satyam NEWS

ప్రశ్నించేవారి గొంతు నొక్కుతున్న నరేంద్ర మోదీ

Satyam NEWS

నాణ్యమైన విత్తనాలు, ఎరువులు రైతులకు అందించాలి

Bhavani

2 comments

keasri hanmaan February 25, 2020 at 9:05 PM

Good information

Reply
T.ramaswamy March 7, 2020 at 9:34 AM

Yesterday bad is today’s good and tomorrow’s –?

Reply

Leave a Comment