30.7 C
Hyderabad
April 24, 2024 01: 00 AM
Slider జాతీయం

ట్రాజిక్ యాక్సిడెంట్: ఉన్నావ్ లో ఏడుగురి సజీవ దహనం

Unnav road accedent

ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ట్రక్కు, వ్యాను ఢీకొనడంతో ఏడుగురు సజీవ దహనం అయ్యారు. ఈ విషాద సంఘటన ఘటన బాంగర్ మావూ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్ వే టోల్ ప్లాజా వద్ద చోటుచేసుకుంది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం ఎదురెదురుగా వచ్చిన ట్రక్కు, మారుతి వ్యాను ఢీ కొన్నాయి.

వెంటనే వ్యాన్ అంతటా మంటలు వ్యాపించాయి. దీంతో వ్యానులో ఉన్నవారు బయటపడలేక సజీవ దహనమయ్యారు. సంఘటనా స్థాలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీసి మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

Related posts

వసంత పంచమికి టీఎస్‌ఆర్టీసీ 108 ప్రత్యేక బస్సులు

Satyam NEWS

సిఎమ్ఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

Satyam NEWS

సమైక్య పాలనలో దుర్భిక్షం.. స్వపరిపాలనలో సుభిక్షం

Bhavani

Leave a Comment