37.2 C
Hyderabad
March 28, 2024 20: 20 PM
Slider ఆంధ్రప్రదేశ్

సవాల్: ట్రిబ్యునల్ కు వెళ్లిన ఐపిఎస్ అధికారి ఏ బి

AB Venkateswerarao

ఎన్నికలు పూర్తి అయిన తర్వాత నుంచి తనకు పోస్టింగ్ ఇవ్వకపోవడమే కాకుండా ఇపుడు తనను సస్పెండ్ చేయడం అన్యాయమని సీనియర్ ఐపిఎస్ అధికారి ఏ బి వెంకటేశ్వరరావు కేంద్ర ట్రై బ్యూనల్ ను ఆశ్రయించారు. రాజకీయ వత్తిడి తోనే తనను సస్పెండ్ చేశారని తన పిటిషన్ లో వెంకటేశ్వరరావు తెలిపారు. తన సస్పెన్షన్ చట్టవిరుద్ధం కాబట్టి సస్పెన్షన్ ఎత్తివేత కు ఆదేశాలు జారీ చేయాలని వేంకటేశ్వర రావు విజ్ఞప్తి చేశారు.

నిరాధార ఆరోపణలు తో తనను సస్పెండ్ చేశారని ఏ బి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. గత ఏడాది మే 31 నుండి తనకు జీతం పోస్టింగ్ కూడా ఇవ్వలేదని పిటిషన్ లో ఆయన తెలిపారు. తన సస్పెన్షన్ చట్టవిరుద్ధం అని ఆయన అన్నారు. పిటిషన్ ను కేంద్ర ట్రిబ్యునల్ విచారణకు స్వీకరించింది.

Related posts

పూటుగా తాగాడు గొడ్డలి వేటుకు నేలకొరిగాడు

Satyam NEWS

డీఎస్సీ నోటిఫికేషన్ పై హైకోర్టు స్టే

Satyam NEWS

ఇసుక మాఫియా,ఎస్ఐపై పిర్యాదు

Satyam NEWS

Leave a Comment