30.7 C
Hyderabad
April 17, 2024 01: 58 AM

Author : Satyam NEWS

29062 Posts - 23 Comments
Slider శ్రీకాకుళం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తొలి రోజు పర్యటన షెడ్యూల్

Satyam NEWS
యువనేత నారా లోకేష్ శంఖారావం 11-2-2023 (ఆదివారం) కార్యక్రమం వివరాలు ఇవి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఉదయం 10.30 – ఇచ్చాపురం రాజావారి గ్రౌండ్స్  శంఖారావం కార్యక్రమానికి శ్రీకారం. 10.40...
Slider నిజామాబాద్

అనుమానాస్పద వ్యక్తుల పట్టివేత

Satyam NEWS
గత కొద్దిరోజులుగా కామారెడ్డి జిల్లాలో చిన్న పిల్లలను కిడ్నాప్ కోసం ముఠాలు సంచరిస్తున్నట్టుగా సోషల్ మీడియాలో పలు వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. గ్రామాల్లో, పట్టణాల్లో అనుమానాస్పదంగా ఎవరు కనపడినా పట్టుకుని పోలీసులకు అప్పగిస్తున్నారు....
Slider ముఖ్యంశాలు

దళిత మహిళపై దాడి ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ

Satyam NEWS
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా దళిత వర్గాలపై దాడి ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని ఎస్సి, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు. గత నాలుగు రోజుల క్రితం రామారెడ్డి మండలం ఇసన్నపల్లి...
Slider విశాఖపట్నం

విశాఖ ఎయిర్ పోర్టులో నారా లోకేష్ కు ఘనస్వాగతం

Satyam NEWS
ఇచ్చాపురంలో రేపటి నుంచి ప్రారంభంకానున్న శంఖారావం కార్యక్రమం కోసం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ కు టిడిపి నాయకులు,...
Slider నిజామాబాద్

జడ్పీ మీటింగ్.. 5 నిమిషాలు: 2024-25 బడ్జెట్ ఆమోదం

Satyam NEWS
15 వ ఆర్థిక సంఘం 2024-25 బడ్జెట్ ప్రణాళిక జిల్లా పరిషత్ ప్రత్యేక సర్వ సభ్య సమావేశం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జడ్పీ చైర్మన్ దఫెదార్ శోభ అధ్యక్షతన నిర్వహించారు. కలెక్టర్ జితేష్ వి...
Slider కర్నూలు

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు

Satyam NEWS
శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో  మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా  చేస్తున్న విస్తృత ఏర్పాట్లలో  లోటుపాట్లు లేకుండా  అన్నిరకాల ముందస్తు  జాగ్రత్త చర్యలు పకద్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు సంబంధిత...
Slider ముఖ్యంశాలు

ప్రైవేట్ పార్టులపై కారం కొట్టి.. వివస్త్రను చేసి.. దళిత మహిళపై దాడి

Satyam NEWS
కామారెడ్డి జిల్లాలో అమానవీయ ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి కామారెడ్డి జిల్లాలో సభ్యసమాజం తలదించుకునే అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ దళిత మహిళను, ఆమెతో ఉన్న వ్యక్తిని వివస్త్రను చేసి ప్రైవేటు పార్టులపై...
Slider నిజామాబాద్

అంతర్ జిల్లా బైక్ దొంగల అరెస్ట్

Satyam NEWS
పలు జిల్లాల్లో బైకులు దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్ జిల్లా బైకు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 40 లక్షల విలువ చేసే 29 బైకులు స్వాధీనం చేసుకున్నారు. కామారెడ్డి పట్టణ...
Slider ముఖ్యంశాలు

జగన్ రెడ్డికి వణుకు పుట్టిస్తున్న సీ ఓవర్ సర్వే

Satyam NEWS
దేశ ప్రధానిగా మరోసారి నరేంద్ర మోడీ యేనన్న నిశ్చితాభిప్రాయానికి ప్రజలు వచ్చారని, దానివల్ల కూటమికి అదనపు లాభం చేకూరుతుందని నరసాపురం ఎంపీ, వైకాపా నాయకులు రఘురామ కృష్ణంరాజు అన్నారు.  లోక్ సభ, రాష్ట్ర అసెంబ్లీ...
Slider మహబూబ్ నగర్

అగ్రిగోల్డ్ లే-అవుట్ సంస్థకు నోటీసులు

Satyam NEWS
వనపర్తి పట్టణ శివారులో నిబంధనలకు విరుద్దంగా  లే-అవుట్ వేసి ప్లాట్లు విక్రయించిన  అగ్రిగోల్డ్ సంస్థకు లీగల్ నోటీసులు జారీ చేయాలని  కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు. 7 రోజుల్లో  వివరణ ఇవ్వకుంటే చట్టపరమైన...