27.7 C
Hyderabad
April 20, 2024 01: 25 AM
Slider ఆధ్యాత్మికం

ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణ ఉత్సవాలు

Bhavani deeksha

ఇంద్రకీలాద్రిపై భవాని దీక్ష విరమణ ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. దుర్గగుడి ఈవో సురేష్ బాబు, స్థానాచార్యులు శివ ప్రసాద్ శర్మ పవిత్ర హోమగుండం వెలిగించడంతో విరమణ ఉత్సవాలు మొదలయ్యాయి. నేటి నుంచి 5 రోజులపాటు దీక్ష విరమణ ఉత్సవాలు కొనసాగుతాయి. భవానీ భక్తులకు ఇబ్బందులు లేకుండా 5 క్యూ లైన్ లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

Related posts

కరోనా వ్యాప్తిపై అవగాహనతో ప్రజలు మెలగాలి

Satyam NEWS

ప్రపంచ యవనికపై తెలంగాణ పర్యాటకం…

Bhavani

ఏపీ సాఫ్ట్ బాల్ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటాలి

Satyam NEWS

Leave a Comment