28.7 C
Hyderabad
April 25, 2024 05: 17 AM
Slider కృష్ణ

పెళ్లిచేసుకుంటానని నమ్మించి స్నేహితులతో కలిసి అత్యాచారం

women-safety-apps

విజయవాడలోని భవాని పురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బాలికపై అత్యాచారం జరిగింది. పూల డెకరేషన్ పనులకు వెళ్లే బాలికను పెళ్లి చేసుకుంటానని సాయి అనే ఒక వ్యక్తి నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెను తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు.

సాయి తో పాటు అతని స్నేహితులు కూడా కూడా అత్యాచారానికి పాల్పడ్డారని బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. భవానిపురం పోలీసులు సాయి తో పాటు అతని స్నేహితుల పై అత్యాచారం కేసు నమోదు చేశారు.

Related posts

విశాఖ ఉక్కును వ్యతిరేకిస్తున్న రాహుల్ గాంధీ

Satyam NEWS

మహిళా శిశు రక్షణ కోసం కొత్త చట్టాలు తేవాలి

Satyam NEWS

గద్వాలలో శ్రీ రాఘవేంద్ర స్వామి 428 వ వర్ధంతి

Satyam NEWS

Leave a Comment