జగిత్యాలలో 25 మంది రౌడీషీటర్ల బైండోవర్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో 25 మంది రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్లను కౌన్సెలింగ్ నిర్వహించి, ఎక్సిక్యూటివ్ మేజిస్టేట్ ముందు హాజరు పరిచి బైండోవర్ చేయడం జరిగిందని పట్టణ సీఐ జయశ్ రెడ్డి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నేపధ్యంలో గత మూడు రోజులుగా ఎస్పీ సింధూ శర్మ ఆదేశాల మేరకు అన్ని వర్గాల వారికి కౌన్సిలింగ్ నిర్వహించామని,శాంతియుతంగా ఎన్నికలు జరగాలనే ఉద్దేశంతో నే ఈ బైండోవర్లు చేశామని సీఐ తెలిపారు
previous post