32.2 C
Hyderabad
March 29, 2024 01: 03 AM
Slider మహబూబ్ నగర్

కరోనా మహమ్మారిని అందరం కలిసి తరిమికొట్టాలి

Talloj Achari

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మరిని తరిమికొట్టాలి అని జాతీయ బి.సి.కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి అన్నారు. కల్వకుర్తి పట్టణంలోని గాంధీనగర్ 22వార్డలోన భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాలనీకి చెందిన పేద కుటుంబలైన వారికి దాదాపుగా 100 కు పైగా వారికి  నిత్యావసర సరుకులైన బియ్యం,4 రకాల కూరగాయలు,మస్కులు,షానిటైజర్లు అందజేశారు.

ఆచారి మాట్లాడుతూ కరోనా నిర్ములనలో ప్రతి ఒక్కరు బాధ్యతగ ప్రధాని చెప్పిన సూచనలు పాటించి మేముసైతం అంటు దేశ రక్షణలో పాల్గొనాలి అని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో  నిత్యావసరాల దాత నాగుల వెంకటేశ్వర్లు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మోగిలి దుర్గాప్రసాద్, బి.సి సబ్ ప్లాన్ తాలూకా అధ్యక్షుడు రాజేందర్, బీజేపీ నాయకులు శేఖర్ రెడ్డి, నర్సింహ, విజయ్,శ్రీకాంత్, స్వామివివేకానంద సేవా బృందం సభ్యులు పాల్గొన్నారు.

Related posts

Analysis: అటూ ఇటూ కమలానికి ‘కాపు’ రెక్కలు

Satyam NEWS

నారా లోకేష్ తో డీబీహెచ్ పీయస్ అధ్యక్షుడు భేటీ

Satyam NEWS

కవి ఎండ్లూరి సుధాకర్ కన్నుమూత

Satyam NEWS

Leave a Comment