రాష్ట్ర బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ రాజధాని రక్షణ కోసం ప్రత్యక్షపోరాటంలో దిగారు. ఉద్దండరాయపాలెంలో ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో మౌన దీక్ష ప్రారంభించారు. 8:30 లకు ఆయన మౌన దీక్ష మొదలు పెట్టారు. కన్నా లక్ష్మీ నారాయణ తో పాటు భారీగా బిజెపి నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
previous post