36.2 C
Hyderabad
April 25, 2024 21: 54 PM
Slider ఆంధ్రప్రదేశ్

అమరావతి కోసం కన్నా లక్ష్మీ నారాయణ మౌనదీక్ష

kanna 27

రాష్ట్ర బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ రాజధాని రక్షణ కోసం ప్రత్యక్షపోరాటంలో దిగారు. ఉద్దండరాయపాలెంలో ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో మౌన దీక్ష ప్రారంభించారు. 8:30 లకు ఆయన మౌన దీక్ష మొదలు పెట్టారు. కన్నా లక్ష్మీ నారాయణ తో పాటు భారీగా బిజెపి నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

Related posts

హీరో సాయి రామ్ శంకర్  బర్త్ డే సెలబ్రేషన్స్

Satyam NEWS

ఉండలేవా పేరుతో పాటను ఆవిష్కరించిన ఎస్పీ రంగనాధ్

Satyam NEWS

ఆర్టీసీ సమ్మెపై మౌనం మంచిది కాదు హరీష్

Satyam NEWS

Leave a Comment