రాజంపేట శంకరమఠం లో గురువారం మధ్యాహ్నం బ్రాహ్మణుల సమావేశాన్ని అధ్యక్షులు వల్లభరావు నిర్వహించారు. ఈ సందర్భంగా శంకరమఠం అద్వైత సమితి బ్రాహ్మణ సంఘం ప్రచురించిన క్యాలండర్ ను ఆవిష్కరించారు. అనంతరం పాల్గొన్న సభ్యులకు పంపిణి చేశారు. బ్రాహ్మణ కుటుంబాలకు అన్ని విధాలా సాయం అందజేయాలని తెలిపారు. త్వరలో జరిగే అభివృద్ధి సమావేశానికి ప్రతిఒక్కరు హాజరై సమావేశాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
previous post