సొంత బాబాయిని చంపించిన వాడొకడు, దళిత డ్రైవర్ ను చంపిన వాడు ఇంకొకడు… ఈ ఇద్దరే వైసీపీకి బ్రాండ్ అంబాసిడర్లు అంటూ సెటైర్లు వినిపిస్తున్నాయి. సొంత బాబాయి మర్డర్ కేసులో ఏ 8 గా...
వృద్ధులకు, ఒంటరి మహిళలకు, వికలాంగులకు పింఛన్లు ఇచ్చేందుకు డబ్బుల్లేని జగన్ రెడ్డి ప్రభుత్వం తమపైకి నెపం నెడుతోందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు విమర్శించారు. టీడీపీ నేతలు, బూత్ లెవల్ కార్యకర్తలతో టీడీపీ...
రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఎన్నికల కోడ్ కారణంగా వాలంటీర్లతో పెన్షన్ల పంపిణీని నిలిపివేస్తూ నిన్న కేంద్ర ఎన్నికల...
తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటించింది. మాడు పగిలే ఎండా కాలం స్టార్ట్ అయింది.. జాగ్రత్తలు తీసుకోండి..అంటూ హితవు పలికింది. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకీ ఎండలు మండి పోతున్నాయి. మార్చి నెల...
రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తాను అనుకోవడం లేదని, తానైతే ఎంపీగానే పోటీ చేయాలని భావిస్తున్నట్లుగా కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఒక అసెంబ్లీ...
కామారెడ్డి మున్సిపాలిటీలో తాము పేరుకే పని చేస్తున్నామని, ఇక్కడ పని చూపించకపోవడంతో ఏడు నెలలుగా పార్కులో కూర్చుని వెళ్లిపోతున్నామని విఆర్ఏలు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మున్సిపల్ సర్వసభ్య సమావేశం సందర్భంగా ఎమ్మెల్యేతో తమ...
జర్నలిస్టులకు ప్రభుత్వం ఇండ్ల స్థలాలు ఇచ్చే విషయంలో తాను శాయశక్తులా కృషి చేస్తానని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్ లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్...
ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆదిలాబాద్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు చేరుకున్న సీఎం నేరుగా ఫిల్మ్ సిటీకి వెళ్లారు. గంటకుపైగా...
హైదరాబాద్_ కరీంనగర్ రాజీవ్ రహదారితో పాటు హైదరాబాద్ నాగ్ పూర్ జాతీయ రహదారిపై ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది. హైదరాబాద్ లోని డిఫెన్స్ భూముల మీదుగా ఎలివేటేడ్ కారిడార్ల...
మాచర్లలో ముస్లింల మధ్య ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వర్గం చిచ్చు రాజేసింది. దీంతో ఇరువర్గాలు వారు రోడ్డున పడి రక్త కారేలా కొట్టుకున్నారు. మాచర్లలో ఎన్నో మారణహోమాలకు ఆద్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఈ పిన్నెల్లి...