ఏపీలో తాజాగా చాణక్య స్ట్రాటజీస్ సర్వే సంస్ధ చేపట్టిన సర్వేలో ప్రజలు అనూహ్యంగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఆ సంస్ధ ఇచ్చిన నివేదిక చూసి తాడేపల్లి ప్యాలెస్ లో ప్రకంపనాలు మొదలయ్యాయి. చాణక్య స్ట్రాటజీస్ సర్వే...
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఓడిపోతే ఫామ్ హౌస్ లో రెస్టు తీసుకుంటా అని ఆయనే చెప్పాడు కదా? మరేం చేస్తాడు…. అదే చేస్తాడు అనుకుంటున్నారా? కచ్చితంగా అది కాదు...
బీఆర్ఎస్ పార్టీ తన ముఖచిత్రాన్ని మార్చుకోవాలని చూస్తున్నదా? ఈ ప్రశ్నకు అవును అనే సమాధానం వినిపిస్తున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. దానికి ప్రత్యామ్నాయంగా ప్రజలు భారతీయ జనతా పార్టీని చూసే అవకాశమే...
ఏమైందో తెలియదు కానీ వైసీపీ నాయకుల మనసు విరిగిపోయింది. దాంతో చాలా మంది పార్టీ మారేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. వైసీపీలో ఉండటం వల్ల తమకు ఎలాంటి రాజకీయ భవిష్యత్తు ఉండదనేది వారి అభిప్రాయంలా కనిపిస్తున్నది....
యువగళం నవశకం సభ విజయవంతంగా ముగిసింది. టీడీపీ పసుపు జెండాలు, జనసేన ఎరుపు జెండాలతో సభా ప్రాంగణమంతా పసుపు కుంకుమ వర్ణంతో నిండిపోయింది. టీడీపీ జనసేన పొత్తు చరిత్రాత్మకం అని, ఇది రాష్ట్రానికి అవసరమని...
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందో లేదో ఇప్పుడే చెప్పలేం కానీ కాంగ్రెస్ పార్టీ తాజాగా చేపట్టిన క్రౌడ్ ఫండింగ్ మాత్రం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. 138...
హత్యలు, కిడ్నాప్లు, భూకబ్జాలతో తెలంగాణ రాష్ట్రాన్ని వణికించిన గ్యాంగ్స్టర్ నయీం ఆస్తులు ఏమయ్యాయి? నయీం ఆస్తులు అలానే ఉన్నాయా? పరాధీనం అయ్యాయా? అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. నయీం ఆస్తులపై సస్పెన్స్ విడివడేలా రేవంత్...
కక్ష సాధింపు రాజకీయాల కోసమే ముఖ్యమంత్రి అయిన జగన్ మోహన్ రెడ్డి న్యాయస్థానాలు చెబుతున్నా కూడా తన పంథా మార్చుకోవడం లేదు. ముఖ్యమంత్రి తన కక్షపూరిత ధోరణితో చేస్తున్న వ్యవహారాలకు కొందరు అధికారులు కూడా...
ఆంధ్రోళ్లను తిట్టి సెంటిమెంటు రెచ్చగొట్టి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ విద్యుత్ రంగంలో చేసిన తప్పులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విభజిస్తే తెలంగాణ లో కరెంటు కష్టాలు వస్తాయని అప్పటిలో...
తెలంగాణ లో ఓటింగ్ ప్యాట్రన్ ను మార్చడం కొసం, తనకు సోదరసమానుడైన కేసీఆర్ ను ఓటమి నుంచి తప్పించడానికి ఏపీ సీఎం జగన్ రెడ్డి నాగార్జున సాగర్ డ్యామ్ డ్రామా ఆడిన విషయం తెలిసిందే....