36.2 C
Hyderabad
April 24, 2024 19: 46 PM

Category : చిత్తూరు

Slider చిత్తూరు

తిరుమల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలి

Satyam NEWS
తిరుమల ఘాట్ రోడ్ లో భక్తులు డ్రోన్ కెమెరాలు ఎగరవేయడం ఆందోళనకరమైన విషయం. అలిపిరి టోల్ గేట్ చెకింగ్ పాయింట్ వద్ద తనిఖీలు ముమ్మరంగా చేస్తున్నా డ్రోన్ కెమెరా తిరుమల కొండకు ఎలా వెళ్లగలిగింది?...
Slider చిత్తూరు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావడం జగన్ కుట్ర

Satyam NEWS
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ “చీకటి చట్టాన్ని” ఉపసంహరించుకోవాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్, నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న భూహక్కుల చట్టం 27/...
Slider చిత్తూరు

జగన్ పై మరో వైసీపీ ఎమ్మెల్యే తిరుగుబాటు

Satyam NEWS
సీఎం జగన్ పై పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు ధిక్కార స్వరం వినిపించారు. దళితులకు జగన్ ఎలాంటి న్యాయం చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ’ అంటున్న...
Slider చిత్తూరు

ఉన్న భవనాలను కూలగొట్టే విధానాన్ని టీటీడీ మానుకోవాలి

Satyam NEWS
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తుల కొరకు డి అర్ మహల్ వద్ద దాతల సహకారంతో నిర్మించిన ఒకటవ, రెండవ సత్రాలను కూల్చివేయడం అన్యాయమని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్...
Slider చిత్తూరు

ఆదిదాస్ బూట్ల కంపెనీకి అన్యాయం చేసిన జగన్ ప్రభుత్వం

Satyam NEWS
‘‘పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అండగా ఉండి వారికి ఏ సమస్య వచ్చినా యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తుంది.. మీ సమస్యను నా సమస్యగా భావిస్తాను.. ఒక్క ఫోన్‌ కాల్‌ చేస్తే చాలు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తాం.....
Slider చిత్తూరు

శ్రీ తాతయ్యగుంట గంగమ్మతల్లి హుండీ కే కన్నం

Satyam NEWS
శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో “పని తక్కువ సిబ్బంది సంఖ్య ఎక్కువ” అన్న చందంగా సుమారు 32 మంది సిబ్బందిని పెట్టుకొని ఇష్టారాజ్యంగా అమ్మవారి సొమ్మును జీతాల రూపంలో మంచినీళ్లలా ఖర్చు చేసే హక్కు...
Slider చిత్తూరు

28, 29, 30వ తేదీల్లో చంద్రబాబు కుప్పం పర్యటన

Satyam NEWS
టీడీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. ఈ నెల 28, 29, 30వ తేదీల్లో చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు. మూడు రోజులు...
Slider చిత్తూరు

తుడా సెక్రటరీగా జి.వెంకట నారాయణ బాధ్యతలు స్వీకరణ

Satyam NEWS
తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ(తుడా) సెక్రటరీ గా జి.వెంకట నారాయణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, వీసీ హరికృష్ణ కు పుష్పగుచ్చం అందజేసి మర్యాద పూర్వకంగా కలిశారు....
Slider చిత్తూరు

చిత్తూరు జిల్లాలో జనసేన పార్టీకి మూడు సీట్లు?

Satyam NEWS
తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తులో భాగంగా  ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జనసేన పార్టీ కి మూడు సీట్లు ఇవ్వనన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోసియాల్ మీడియాలో, జనసేన గ్రూపులలో ఒక మెస్సేజ్ చక్కర్లు కొడుతోంది....
Slider చిత్తూరు

తిరుపతిలో వారసత్వ రాజకీయాలు రాణించవా?

Satyam NEWS
తిరుపతి రాజకీయాలు విలక్షణంగా ఉంటాయి. ఇక్కడ రాజకీయపరంగా ఒక్క కుటుంబం కూడా నిలబడలేదు. ఇక్కడ వారసులకు రాజకీయాలు అచ్చిరావు అన్న సెంటిమెంటు బలంగా వినిపిస్తున్నది. తిరుపతి నియోజకవర్గం పరిధిలోనే తిరుమల కూడా వస్తుంది. తిరుపతి...