నిన్న అడిగిన సంబంధంలేని ప్రశ్నలు మళ్లీ అడిగారు
సీఐడీ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అప్పట్లో ప్రభుత్వం ప్రతిపాదించిన ఇన్నర్ రింగ్ రోడ్డు పడితే హెరిటేజ్ భూములు పోతున్నాయని సీఐడీ విచారణలో ఓ నిజం...