30.7 C
Hyderabad
April 24, 2024 02: 31 AM

Category : ముఖ్యంశాలు

Slider ముఖ్యంశాలు

నామినేషన్ వేయడానికి ముందే బెయిల్ రద్దు అవుతుందా…?

Satyam NEWS
ఏపీ సీఎం జగన్ రెడ్డి సొంత బాబాయి వై ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో 8వ నిందితుడిగా ఉన్న జగన్ రెడ్డి సోదరుడు, కడప ఎంపి అవినాష్ రెడ్డి అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొనే...
Slider ముఖ్యంశాలు

నిరంకుశ పాలనను ఎదిరించిన యోధుడు దొడ్డి కొమురయ్య

Satyam NEWS
నిరంకుశ పాల‌న నుంచి స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేందుకు, ఆత్మ గౌర‌వ ప‌తాక‌ను ఎగుర‌వేసేందుకు ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టిన యోధుడు దొడ్డి కొముర‌య్య అని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు...
Slider ముఖ్యంశాలు

తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు

Satyam NEWS
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల మార్క్ ను దాటాయి. ఉదయం నుంచే మొదలవుతున్న ఉక్కపోత తో ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. రాబోయే 5 రోజుల పాటు మరింత తీవ్రంగా ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ శాఖ...
Slider ముఖ్యంశాలు

ఉద్దెర మాటలు తప్ప ఉద్ధరించే పనులు లేవు: హరీష్ రావు

Satyam NEWS
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఉద్దెర మాటలు తప్ప ఉద్ధరించే పనులు ఒక్కటి చేయలేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. జహీరాబాద్ పార్లమెంట్ స్థాయి కార్యకర్తల సమావేశం...
Slider ముఖ్యంశాలు

బీఆర్ఎస్ పార్టీ లో కాంగ్రెస్ కోవర్టులు ఉన్నారు

Satyam NEWS
బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ కోవర్టులున్నారని, వారి వల్లనే చైర్మన్ పై అవిశ్వాసం నెగ్గిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, మున్సిపల్ చైర్మన్ తండ్రి నిట్టు వేణుగోపాల్ రావు అన్నారు. అవిశ్వాసం అనంతరం తన నివాసం...
Slider ముఖ్యంశాలు

రాష్ట్రంలో సైకో పాలన పోయే సమయం వచ్చింది

Satyam NEWS
రాష్ట్రంలో సైకో పాలన పోయే సమయం వచ్చిందని, మూడు పార్టీల ఉమ్మడి ప్రభుత్వం రాబోతోందని టీడీపీ పోలిట్ బ్యూరో స‌భ్య‌లు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు జోస్యం చెప్పారు .పార్టీ 42 వ...
Slider ముఖ్యంశాలు

భూ కబ్జా, బెదిరింపుల కేసులో మరొకరి అరెస్ట్

Satyam NEWS
భూ కబ్జా, బెదిరింపుల కేసులో పోలీసులు మరొకరిని అరెస్ట్ చేశారు. ఇదివరకే గత శనివారం రోజున నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేయగా మరొక అరెస్టుతో ఐదుకు చేరింది. కామారెడ్డి పట్టణానికి చెందిన కుచాని...
Slider ముఖ్యంశాలు

చంద్రబాబు తో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ భేటీ

Satyam NEWS
తెదేపా అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌  భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ సమావేశం జరిగింది. మలివిడత అభ్యర్థుల ఎంపిక సహా వివిధ అంశాలపై దాదాపు గంటన్నర పాటు వీరిద్దరూ చర్చించారు....
Slider ముఖ్యంశాలు

ఉద్యమంలో చూసిన చావులు మూడు నెలల్లో చూస్తున్నాం

Satyam NEWS
రాజకీయాలు, కేసీఆర్ ను తిట్టడంపై ఉన్న శ్రద్ధ విద్యార్థులపై లేదు: కామారెడ్డిలో సీఎంపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ గత తెలంగాణ ఉద్యమంలో చూసిన విద్యార్థుల చావులు ఈ మూడు నెలల్లో చూస్తున్నామని నిజామాబాద్ ఎమ్మెల్సీ...
Slider ముఖ్యంశాలు

డీఎస్సీ నోటిఫికేషన్ పై హైకోర్టు స్టే

Satyam NEWS
జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జగన్ రెడ్డి ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది....