30.7 C
Hyderabad
April 19, 2024 10: 10 AM

Category : Slider

Slider నిజామాబాద్

ధరణీ పోర్టల్ ద్వారా 12 లక్షల కోట్లు దోచుకున్న కేసీఆర్

Satyam NEWS
సీఎం కేసీఆర్ పై 100 నామినేషన్లు వేస్తే ఓట్లు చీలుతాయి తప్ప కేసీఆర్ ను ఓడించలేరని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ అన్నారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో...
Slider సంపాదకీయం

తెలంగాణలో బీజేపీ అసలు ప్లాన్ ఏమిటి?

Satyam NEWS
తెలంగాణ లో బీజేపీ ఆడుతున్న గేమ్ ఎవరికి అర్ధం కావడం లేదు. తెలంగాణలో బీజేపీ సొంతంగా గెలువాలనుకుంటున్నదా? లేక కేసీఆర్ కు సాయం చేయాలనుకుంటున్నదా అనేది పెద్ద ప్రశ్నార్ధకంగా మారింది. తెలంగాణ లో బీజేపీ...
Slider కడప

ప్రజా సమస్యల పరిష్కరమే నా ధ్యేయం

Satyam NEWS
రాజంపేట పార్లమెంటు పరిధిలోని సమస్యల పరిస్కారమే నా ద్యేయంగా పనిచేస్తానని భారతీయ జనతా పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్ పేర్కొన్నారు. జయంతి ఎక్సప్రెస్ రైలుని అన్నమయ్య జిల్లా రాజంపేటలో నిలుపుదల అనుమతులు...
Slider గుంటూరు

సామాజిక బస్సు యాత్రలో చంపిన వాళ్ళ గూర్చి కూడా చెప్తారా?

Satyam NEWS
వైసీపీ పార్టీ చేపడుతున్న సామాజిక సాధికార బస్సు యాత్రలో నాలుగున్నరేళ్ళ ప్రభుత్వ పాలనలో చంపబడిన, నేలకొరిగిన దళిత బాదితుల గూర్చి కూడా చెప్పాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య వైసీపీ నాయకులకు...
Slider వరంగల్

కాంగ్రెస్ ములుగు అసెంబ్లీ నియోజకవర్గ కో ఆర్డినేటర్లు

Satyam NEWS
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.మహేష్ కుమార్ గౌడ్ బుధవారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ నియోజక వర్గ కో – ఆర్డినేటర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ములుగు నియోజక వర్గ అసెంబ్లీ కో –...
Slider నిజామాబాద్

రేపు మాస్టర్ ప్లాన్ బాధిత రైతులతో కెఏ పాల్ సమావేశం

Satyam NEWS
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ రేపు కామారెడ్డి జిల్లాకు రానున్నారు. సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో మాస్టర్ ప్లాన్ బాధిత గ్రామాల రైతులతో కెఏ పాల్ సమావేశం కానున్నారు. సీఎం కేసీఆర్...
Slider మెదక్

నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీత లక్ష్మారెడ్డి

Satyam NEWS
నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీత లక్ష్మారెడ్డి ని బిఆర్ఎస్ అధినేత సిఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు బుధవారం ప్రస్థుత నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి తో కలిసి ఆమెకు బీఫామ్ అందచేశారు. అదే...
Slider కృష్ణ

మద్యం సరఫరా చేసే కంపెనీలన్నీ జగన్ వే

Satyam NEWS
ఏపి ప్రభుత్వానికి మద్యం సరఫరా చేసే కంపెనీల గుట్టును బీజేపీ ఎపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి బహిరంగ పరిచారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఏపీలో మద్యం తయారు చేసే డిస్లరీస్ యాజమాన్య వివరాలు...
Slider జాతీయం

మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ

Satyam NEWS
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటి వరకు మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రత్యక్ష పోటీ నెలకొంది. బీజేపీ-కాంగ్రెస్‌తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా...
Slider ఖమ్మం

ఓటు వజ్రాయుధం

Satyam NEWS
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధమని, అర్హత గల ప్రతిఒక్కరు ఓటుహక్కు వినియోగించుకొనేలా అవగాహన కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. జిల్లాలో ఓటర్లను చైతన్యపరచడానికి ఏర్పాటుచేసిన ఓటరు చైతన్య రథాలను...