28.2 C
Hyderabad
April 20, 2024 14: 39 PM

Category : తెలంగాణ

Slider రంగారెడ్డి

మనిషి పెరిగే తీరుతోనే రూపుదిద్దుకునే వ్యక్తిత్వం

Satyam NEWS
కుటుంబంలో మనిషి పెరిగే తీరు ఒక వ్యక్తి లక్షణాలను, ప్రవర్తనను తీవ్ర ప్రభావితం చేస్తాయని సర్టిఫైడ్ ఇంటర్నేషనల్ యోగా టీచర్, యోగా థెరపిస్ట్ డాక్టర్ శ్రీరమ మండవ అన్నారు. మానవ వనరుల అభివృద్ధికి సంబంధించిన...
Slider నిజామాబాద్

వీడియో తీయడానికి నువ్వెవడివిరా

Satyam NEWS
‘మీటింగ్ వీడియో తీయడానికి నువ్వెవడివిరా.. నిన్నెవడు రమ్మన్నాడు. వీడియో ఎందుకు తిస్తావ్.. మీకు అనుమతి ఎవరిచ్చారు’ అంటూ అధికార పార్టీ ఎంపీపీ భర్త మీడియా జర్నలిస్టుపై దుర్బర్షాలడాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్...
Slider వరంగల్

మొబైల్ పోయిందనే ఆందోళన వదిలేయండి

Satyam NEWS
పోగొట్టుకున్న లేదా దొంగిలించబడ్డ మొబైల్ ఫోన్‌లను ట్రాక్ చేసే కొత్త విధానం  సి. ఈ. ఐ. ఆర్ సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) పోర్టల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ములుగు  జిల్లా ఎస్పీ...
Slider నిజామాబాద్

ఖబర్దార్ గంప గోవర్ధన్.. నోరు అదుపులో పెట్టుకో

Satyam NEWS
ఖబర్దార్ గంప గోవర్ధన్.. నోరు అదుపులో పెట్టుకో అంటూ బిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ను హెచ్చరించారు. నిన్న బస్వాపూర్ గ్రామంలో షబ్బీర్ ఆలీపై గంప గోవర్ధన్ చేసిన విమర్శలపై...
Slider మహబూబ్ నగర్

దళిత బంధు నిధులను వెంటనే ఇవ్వాలి

Satyam NEWS
రెండో విడత దళిత బంధు నిధుల కోసం దరఖాస్తు చేసుకుని ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదని మాదిగ దండోరా నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు డీకే మాదిగ అన్నారు....
Slider హైదరాబాద్

అంబర్ పేట వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక 

Satyam NEWS
అంబర్ పేట వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ కు ( రిజిస్ట్రేషన్ నెంబర్ 307/2009) నూతన కార్యవర్గాన్ని  ఎన్నుకున్నారు. మంగళవారం అంబర్ పేటలో జరిగిన  అసోసియేషన్ సభ్యుల సర్వసభ్య సమావేశంలో  నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా  ఎన్నుకున్నారు....
Slider రంగారెడ్డి

సిపిఆర్ మీద అవగాహన కార్యక్రమం

Satyam NEWS
సిబిఐటి  ఎన్ఎస్ఎస్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీతో కలిసి కార్డియోపల్మనరీ రీససిటేషన్ (సిపిఆర్ )పై అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భం గా రెడ్ క్రాస్ సొసైటీ   ప్రతినిధి మాట్లాడుతూ సిపిఆర్ అనేది కార్డియాక్...
Slider ఖమ్మం

ఓపెన్ ఇంటర్, టెన్త్ పరీక్షలు పక్డబందీగా నిర్వహించాలి

Satyam NEWS
ఖమ్మం జిల్లాలో ఓపెన్‌ ఇంటర్‌, పదో తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ ఎన్‌. మధుసూదన్‌ అన్నారు. ఐడిఓసి అదనపు కలెక్టర్‌ చాంబర్‌లో అధికారులతో అదనపు కలెక్టర్‌ తెలంగాణ సార్వత్రిక...
Slider ఖమ్మం

అల్లాహ్ అందరినీ చల్లగా చూస్తారు: మంత్రి పువ్వాడ

Satyam NEWS
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఖమ్మం నగరంలోని 23వ డివిజన్ ముస్తఫా నగర్ మజీద్ నందు 23వ డివిజన్ కార్పొరేటర్ షేక్ మక్బుల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో రాష్ట్ర రవాణా...
Slider నిజామాబాద్

షబ్బీర్ అలీ దేశద్రోహి: ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్

Satyam NEWS
మంత్రి హోదాలో తీవ్రవాదిని పరామర్శించిన దేశద్రోహి షబ్బీర్ అలీ అని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఫైర్ అయ్యారు. మంగళవారం బిక్కనూర్ మండలం బస్వాపూర్ గ్రామంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మీడియా సమావేశం...