30.7 C
Hyderabad
April 19, 2024 07: 30 AM
Slider జాతీయం

ఎన్‌కౌంట‌ర్‌:ఢిల్లీ‌లో ఇద్దరు నేరస్థులు కాల్చివేత

delhi police encountered two wanted criminals

దేశ రాజధాని ఢిల్లీ‌లో పోలీసులు ఇవాళ ఉదయం ఇద్ద‌రు మోస్ట్ వాంటెడ్ క్రిమిన‌ల్స్‌ను ఎన్‌కౌంటర్‌ చేసి చంపారు. ఈ ఎన్‌కౌంట‌ర్‌లో రాజా ఖురేషీ, రాజా బ‌హుదూర్‌ మృతిచెందిన‌ట్లు ఢిల్లీ స్పె‌ష‌ల్ సెల్ పోలీసు అధికారులు తెలిపారు. ఎన్‌కౌంటర్‌ సమయంలో నేరస్థులు ఇద్దరు పోలీసులను కాల్చినప్పటికీ, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు వేసుకున్నందున వారికీ ఎలాంటి గాయాలు అవ్వలేదు. అయితే ఈ ఘటన ఓఖ్లా మండి ప్రాంతంలో చోటు చేసుకుంది.

Related posts

ట్రాన్సజెండర్ ను వివాహం చేసుకున్న యువకుడు

Bhavani

‘క్షీర సాగర మథనం’ గీతం విడుదల చేసిన హరీష్ శంకర్

Satyam NEWS

ఆపరేషన్ వికటించి ఒక మహిళ మృతి

Satyam NEWS

Leave a Comment