దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు ఇవాళ ఉదయం ఇద్దరు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ను ఎన్కౌంటర్ చేసి చంపారు. ఈ ఎన్కౌంటర్లో రాజా ఖురేషీ, రాజా బహుదూర్ మృతిచెందినట్లు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసు అధికారులు తెలిపారు. ఎన్కౌంటర్ సమయంలో నేరస్థులు ఇద్దరు పోలీసులను కాల్చినప్పటికీ, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు వేసుకున్నందున వారికీ ఎలాంటి గాయాలు అవ్వలేదు. అయితే ఈ ఘటన ఓఖ్లా మండి ప్రాంతంలో చోటు చేసుకుంది.
previous post