30.7 C
Hyderabad
April 19, 2024 08: 54 AM
Slider తెలంగాణ

ఫాస్ట్ ఆక్షన్:మీనాకుమారి మృతదేహం తరలింపుపై ఆరా

etela on meenakumari dead body

లండన్‌ సదస్సులో ప్రసంగిస్తూ గుండెపోటుకు గురైన మృతి చెందిన నిమ్స్ వైద్యురాలు మీనా కుమారి మృతదేహం హైదరాబాద్ తీసుకురావడానికి తీసుకుంటున్న చర్యలపై అధికారులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆరా తీశారు. నిమ్స్ డైరెక్టర్ , వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో హుజురాబాద్ నుండి మంత్రి ఫోన్ లో మాట్లాడారు.

ఇంకా అక్కడ పోస్ట్ మార్టం నిర్వహించలేదని ఆ ప్రక్రియ పూర్తి కాగానే మృతదేహంను తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

Related posts

కరోనా ఎఫెక్ట్: నేటి నుండి రేషన్ బియ్యం పంపిణీ

Satyam NEWS

ఉద్యోగులు ఛీ కొడుతున్నారు ఇక సజ్జలను ఇంటికి పంపించండి

Satyam NEWS

విద్యుత్ శాఖ అధికారులపై వైయస్సార్సీపి నాయకుడి దాడి

Satyam NEWS

Leave a Comment