కడపజిల్లా ప్రొద్దుటూరు పట్టణ అంజుమన్ కమిటి అధ్యక్షులుగా తెలుగుదేశం పార్టీ నాయకుడు వి.యస్.ముక్తియార్ ఎన్నికయ్యారు. దాంతో ప్రొద్దుటూరు పట్టణ నందమూరి అభిమానులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆయనకు సన్మానం చేశారు. అదే విధంగా ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ నాయకులు వై.యస్.మహమూద్ ను కూడా పూలమాలలతో సత్కరించి నందమూరి అభిమానులు, టీడీపీ నేతలు అభినందనలు తెలియచేశారు.
previous post