34.2 C
Hyderabad
April 23, 2024 11: 53 AM
Slider కడప

అంజుమన్ కమిటీ అధ్యక్షుడుగా ముక్తియార్

anjuman comittee

కడపజిల్లా ప్రొద్దుటూరు పట్టణ అంజుమన్ కమిటి అధ్యక్షులుగా తెలుగుదేశం పార్టీ  నాయకుడు వి.యస్.ముక్తియార్ ఎన్నికయ్యారు. దాంతో ప్రొద్దుటూరు పట్టణ నందమూరి అభిమానులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆయనకు సన్మానం చేశారు. అదే విధంగా ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ నాయకులు వై.యస్.మహమూద్ ను కూడా పూలమాలలతో సత్కరించి నందమూరి అభిమానులు, టీడీపీ నేతలు అభినందనలు తెలియచేశారు.

Related posts

ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో ఛాయాచిత్ర ప్రదర్శన

Satyam NEWS

కోడెల శివప్రసాద్ కు ప్రత్యామ్నాయం గా నాగోతు శౌరయ్య

Satyam NEWS

నిరుద్యోగ నిరసన దీక్షతో ప్రభుత్వానికి వణుకు పుట్టాలి

Satyam NEWS

Leave a Comment