27.7 C
Hyderabad
March 29, 2024 02: 36 AM
Slider తెలంగాణ ముఖ్యంశాలు

మళ్లీ గాంధీ ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూ కేసు నమోదు

gandhi hos

హైదరాబాద్ నగరంలో స్వైన్ ఫ్లూ కలకలం మళ్లీ రేగింది. గాంధీ ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూ కేసు నమోదు కావడంతో ఒక్కసారిగా వైద్యులు అలర్ట్ అయ్యారు. ఈ సీజన్లో ఇదే మొదటి స్వైన్ ఫ్లూ కేసు కావడం గమనార్హం. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం కొండకల్ వాసికి స్వైన్ ఫ్లూ లక్షణాలున్నట్టు వైద్యులు గుర్తించారు. దీంతో నగర వాసులంతా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

Related posts

న్యూ కాంట్రవర్సీ: షిర్డీ సాయి బాబాపై కొత్త వివాదం

Satyam NEWS

కాషాయ కండువా కప్పుకున్న మోత్కుపల్లి

Satyam NEWS

శ్రీశైల మల్లికార్జున సేవలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్

Satyam NEWS

Leave a Comment