27.7 C
Hyderabad
April 26, 2024 03: 30 AM
Slider నిజామాబాద్

అయ్యప్ప స్వామిని దర్శించుకున్న జుక్కల్ ఎమ్మెల్యే

hanmanth shinde

కామారెడ్డి జిల్లా జుక్కల్‌  నియోజకవర్గం ఎమ్మెల్యే  కేరళ రాష్ట్రంలోని శబరిమల క్షేత్రంలో కొలువుదీరిన హరిహరసుతుడు అయ్యప్ప స్వామిని జుక్కల్ శాసనసభ్యులు హన్మంత్ షిండే దర్శించుకున్నారు. ప్రతి సంవత్సరం జనవరి మొదటి రోజు ఆయన ఆలయంను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తున్నది.

జుక్కల్ నియోజకవర్గం  ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు పీఆర్టీయూ జిల్లా  ప్రధాన కార్యదర్శి కుశాల్ రావు, కొడప్గల్ ఎంపిపి ప్రతాప్రెడ్డి, సాయగౌడ్, అన్నారం వెంకట్రెడ్డి, సురేష్ గౌడ్, విజయ్ తదితరులున్నారు.

Related posts

వచ్చే ఏడాది వృద్ధి రేటు 9 శాతం .. క్రెడిట్ సూయిస్

Sub Editor

రాజంపేట క్వారంటైన్ వద్ద స్థానిక ప్రజల ఆందోళన

Satyam NEWS

గాల్వాన్ హీరోలకు ప్రధాని మోడీ పరామర్శ

Satyam NEWS

Leave a Comment