32.2 C
Hyderabad
April 20, 2024 21: 17 PM
Slider గుంటూరు

కాజ గ్రామంలో భార్యా భర్తల ఆత్మహత్య

kaja village

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా గ్రామంలో విషాదం నెలకొంది. అప్పుల బాధ తాళలేక భార్యాభర్త ఆత్మహత్య చేసుకున్నారు. కాజ గ్రామంలోని పుల్లయ్య నగర్ లో నివాసం ఉండే పోలిశెట్టి పూర్ణచందర్రావు, పోలిశెట్టి లక్ష్మి అనే దంపతులు సోమవారం సాయంత్రం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల భాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. మంగళగిరి గ్రామీణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

Related posts

కొత్త మంత్రుల పేర్లు దాదాపు ఖరారు: ఇదే లిస్టు

Satyam NEWS

ప్లేస్‌మెంట్‌ ఆఫర్ల లో రికార్డు సృష్టించిన కెఎల్‌ డీమ్డ్‌ టు బి యూనివర్శిటీ

Satyam NEWS

భ‌ద్రాచ‌లం వ‌ద్ద పెరుగుతున్న గోదావరి

Bhavani

Leave a Comment