39.2 C
Hyderabad
April 18, 2024 14: 56 PM
Slider చిత్తూరు

జడ్జిమెంట్: లాక్ డౌన్ ఉల్లంఘనకు జైలు శిక్ష

piler jail

లాక్ డౌన్ ను తేలిగ్గా తీసుకుంటున్న వారికి ఇది ఒక గుణపాఠం. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు దేశం మొత్తం 21 రోజుల లాక్ డౌన్ కు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే దాన్ని చాలా మంది ఉల్లంఘిస్తున్నారు. అలాగే చిత్తూరు జిల్లా పీలేరులో కూడా లాక్ డౌన్ నిబంధనలను కొందరు ఉల్లంఘించారు.

ఇలా ఉల్లంఘించిన వారిపై పీలేరు పోలీసులు కేసులు నమోదు చేశారు. కొందరు ఆటోలు కూడా నడిపారు. వీరందరిపైనా పీలేరు అర్బన్ సి.ఐ కేసులు నమోదు చేసి పీలేరు కోర్టులో హాజరు పరచగా వారికి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు జరిమానా రెండు రోజుల పాటు జైలు శిక్ష విధించారు. దాంతో వారందరిని కారాగారానికి తరలించారు.

Related posts

న్యూ జనరేషన్ అగ్ని క్షిపణి ప్రయోగం విజయవంతం

Satyam NEWS

రాహుల్ గాంధీ ఆరోపణలను ఖండించిన విదేశాంగ మంత్రి

Satyam NEWS

ఈనెల 18వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ..!

Satyam NEWS

Leave a Comment