28.7 C
Hyderabad
April 25, 2024 06: 48 AM
Slider తెలంగాణ

ఎకరాకు ఒక్క బస్తా యూరియా చాలు

pjtsau

వర్షాలు అధికంగా కురుస్తున్న ప్రాంతాల్లో రైతులు పంటలపై మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడుతున్నట్లు ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశీలనలో తేలింది. ‘అధికంగా ఎరువుల వాడకం వల్ల పంటలపై తెగుళ్ల ఉద్ధృతి పెరుగుతోంది. పైరు మధ్యకాలంలో రెండో దఫాగా యూరియాను ఎకరానికి 15 నుంచి 25 కిలోలు వేస్తే సరిపోతుంది. మొత్తమ్మీద ఎకరానికి ఒక బస్తాకు మించి చల్లరాదు’ అని వర్సిటీ సూచించింది. f

Related posts

తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ లో ర్యాగింగ్ భూతం

Satyam NEWS

విమానాన్ని ఆపిన ఎయిర్ ఇండియా పెంపుడు ఎలుక

Satyam NEWS

అంతేగా అంతేగా:సెట్స్ పైకి వెళ్లనున్న అసురన్ రీమేక్

Satyam NEWS

Leave a Comment