37.2 C
Hyderabad
March 29, 2024 20: 06 PM
Slider ఆంధ్రప్రదేశ్

కోడెల మెడ చుట్టూ తాడు గుర్తులు?

Kodela-Siva-Prasada-Rao

ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మెడ చుట్టూ తాడు గుర్తులు ఉన్నట్లు పోస్టు మార్టం నివేదికలో స్పష్టం చేసినట్లు తెలిసింది. దాదాపు రెండు గంటల పాటు పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు కోడెల ఆత్మహత్య కారణంగానే చనిపోయినట్టు నిర్ధారించారు. ఉస్మానియా ఆస్పత్రి లో నలుగుగురు డాక్టర్ల బృందం ఈ పోస్టుమార్టం నిర్వహించింది. కోడెల శివప్రసాద్ రావు అనుమానాస్పద మృతి పై కేసు నమోదు చేసినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజని కుమార్ తెలిపారు. మొత్తం మూడు టీమ్ లతో దర్యాప్తు జరువుతున్నామని, బంజారాహిల్స్ ఏసీపీ అద్వర్యంలో  విచారణ కొనసాగుతోందని ఆయన తెలిపారు. క్లూస్ టీం, టెక్నీకల్ టీమ్ లు దర్యాప్తులో పాలుపంచుకుంటున్నాయని ఆయన తెలిపారు.

Related posts

కేంద్ర మాజీ మంత్రి అశోక్ పై విమర్శలా…ఆ అర్హతే మీకు లేదు…!

Satyam NEWS

జుక్కల్ పల్లె ప్రగతి కార్యక్రమంలో ట్రాక్టర్ల పంపిణీ

Satyam NEWS

అత్యంత కిరాతకంగా 20 మందిని చంపిన చెత్త చైనా గ్యాంగ్

Satyam NEWS

Leave a Comment