39.2 C
Hyderabad
March 28, 2024 14: 16 PM
Slider ఆధ్యాత్మికం

డివోషనల్: రాఘవేంద్ర స్వామి 399 పట్టాభిషేక మహోత్సవం

raghavendra

కర్నూలు జిల్లా మంత్రాలయం  శ్రీ రాఘవేంద్ర స్వామి గురుభక్తి ఉత్సవాలు శ్రీ మఠం పీఠాధిపతి  సుభూదేంద్రతీర్థులు   ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుండి స్వామివారి  బృందావనం కు వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం శ్రీ మఠం పీఠాధిపతి శ్రీ  సుభూదేంద్రతీర్థులు ఆధ్వర్యంలో శ్రీ రాఘవేంద్ర స్వామి 399 పట్టాభిషేక మహోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం  స్వామివారి  పాదుకలు ను నవరత్న స్వర్ణరథంపై ఉంచి శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం చుట్టూ విశేష జనవాహిని మధ్య ఊరేగించారు. శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతులు శ్రీసుభూదేంద్రతీర్థులు భక్తులకు ఫల అక్షింతలు ఇచ్చి ఆశీర్వదించారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు దేశ  నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు.

Related posts

చంద్రబాబు చేసినవి దిక్కుమాలిన నవనిర్మాణ దీక్షలు

Satyam NEWS

సీఎం అయ్యాక జగన్ ఒక్కసారైనా గ్రామాల్లో పర్యటించారా?

Satyam NEWS

ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఇది రైతన్నల పొలికేక

Satyam NEWS

Leave a Comment