37.2 C
Hyderabad
April 19, 2024 11: 01 AM
Slider హైదరాబాద్

మెడికల్ నెగ్లిజెన్స్: పిల్లోడి పట్ల నీలోఫర్ వైద్యుల నిర్లక్ష్యం

suicide note wife marrige debts

హైదరాబాద్ లోని చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అయిన నిలోఫర్ ఆసుపత్రిలోని వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయట పడ్డది. అక్కడి వైద్యుల నిర్లక్ష్యం వల్ల మమత అనే తల్లికి గర్భశోకం కలిగింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ మూడు నెలల బాబు మరణించినట్లు తల్లిదండ్రుల ఆరోపణలు చేస్తున్నారు.

మమత, అనిల్ యాదవ్ బంధువులు నీలోఫర్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ పాప మృతి చెందిందని ఆరోపిస్తూ నాంపల్లి పోలీస్ స్టేషన్లో కేస్ పెట్టారు. పోస్టుమార్టం కోసం బాబు మృతదేహం ఉస్మానియా ఆసుపత్రి తరలించారు.

Related posts

భార్యపై డంబెల్ తో దాడిచేసిన శాడిస్టు భర్త

Satyam NEWS

తెలంగాణలో దేవాలయాలకు పూర్వ వైభవం

Sub Editor

పేరుకే అండర్ బ్రిడ్జ్ ఉపయోగంలో నిల్

Satyam NEWS

Leave a Comment