కరోనా పై దేశం చేస్తున్న యుద్ధంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి దీపాలను వెలిగించిన దృశ్యాలు ఇవి. దేశ వ్యాప్తంగా ప్రజలందరూ స్వచ్ఛందంగా లైట్లను ఆర్పివేసి క్యాండిల్స్, టార్చ్ లైట్ వెలిగించి కరోనా వైరస్ ని తిప్పికొట్టేందుకు మేము కూడా ముందు ఉన్నాము అంటూ సంఘీభావాన్ని ప్రకటించారు. సరిగ్గా 9 గంటలకు 9 నిమిషాల పాటు దాదాపు అందరూ దీపాలు వెలిగించారు.
previous post