39.2 C
Hyderabad
March 29, 2024 16: 38 PM
Slider తెలంగాణ

గవర్నర్ తమిళిసైతో నిజామాబాద్ ఎంపి భేటీ

Aravind with Gov

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిలిసై సౌందరరాజన్ ను నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి కుటుంబ సమేతంగా కలిశారు. గవర్నర్ గా నూతనంగా నియమితులైనందున మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన ఆమెకు శుభాకాంక్షలు అందచేశారు. డాక్టర్ తమిలిసై సౌందరరాజన్ ను కలిసిన వారిలో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి తోబాటు ఆయన సతీమణి ప్రియాంక ధర్మపురి , పిల్లలు సమన్యు, రుద్రాక్ష్ లు ఉన్నారు. రాజ్ భవన్ లో జరిగిన ఈ భేటీలో వారు పలు అంశాలపై చర్చించారు.

Related posts

కోవిడ్ వారియర్స్ కు సేవా భారతి సేవ

Satyam NEWS

రాష్ట్ర రాజకీయాలలో ఉద్యమ నేత జూపల్లి కీలకం కాబోతున్నారా?

Satyam NEWS

దేశంలో అత్యంత అవినీతిపరుడు వై ఎస్ జగన్

Satyam NEWS

Leave a Comment