32.2 C
Hyderabad
March 28, 2024 21: 16 PM
Slider పశ్చిమగోదావరి

ట్రాజెడీ: భీమడోలు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

road accedent 22

పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు రైల్వే స్టేషన్ సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన ఒక కారు అక్కడ రోడ్డు డివైడర్ ను ఢీకొన్నది. దాంతో కారులో ఉన్న నెల్లి రవి కుమార్ (45) అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించారు. ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో రవికుమార్  అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఆయన రాజమండ్రి నుంచి విజయవాడ వెళుతుండగా భీమడోలు వద్ద ఈ దుర్ఘటన జరిగింది.

Related posts

శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు ప్రారంభం

Satyam NEWS

జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

Satyam NEWS

కోటప్పకొండ తిరుణాల కోసం ఏర్పాట్లు పూర్తి

Satyam NEWS

Leave a Comment