40.2 C
Hyderabad
April 24, 2024 18: 44 PM
Slider ఆధ్యాత్మికం

నవనీత కృష్ణుడు గా ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి

Ontimitta

కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం ఉదయం నవనీత కృష్ణ అలంకరణంలో దర్శనం ఇచ్చారు. ఈ వేడుకలను టీటీడీ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగోవ రోజు ఈ కార్యక్రమాన్ని ఆలయ ప్రాంగణంలో వేదపండితులు, టీటీడీ అధికారులు మంగళ వాయిద్యాల నడుమ వేడుకగా నిర్వహించారు.

వాహన సేవలు ఆలయం లోపలే ఉంచి ఊరేగిపు నిర్వహించ కుండా పూజలు నిర్వహించారు. ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 8.30 గంటల వరకు, సాయంత్రం 6నుంచి 6.30 లోపు ఏకాంతగా పూజలు జరుపుతున్నారు. ఏడవ తేదీ సాయంత్రం స్వామి వారి కళ్యాణం ను వేడుకగా నిర్వహించనున్నారు.

ఈ పది రోజుల పాటు ఆలయం లోపల వాహన సేవలు,కల్యాణం భక్తులకు ప్రవేశం లేకుండా కేవలం టీటీడీ అధికారులు,అర్చకులు,మంగళ వాయిద్యాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.

Related posts

పండుగలా సాగిన ఆరవ విడత హరితహారం

Satyam NEWS

నిరాశ్రయులకు నిత్యావసరాలు అందించిన నవజీవన్ ఆర్గనైజేషన్

Satyam NEWS

ఉప్పల్ లో ఘనంగా గణనాధుని నిమజ్జన వేడుకలు

Satyam NEWS

Leave a Comment