40.2 C
Hyderabad
April 24, 2024 18: 36 PM
Slider హైదరాబాద్

కరోనా ఎవేర్ నెస్: నిత్యావసర వస్తువుల పంపిణీ

Padmashali

కరోనా వైరస్ పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు కత్తుల సుదర్శన్ రావు పిలుపునిచ్చారు. ఎవరూ బయటకు రాకుండా ఉంటే కరోనా మహమ్మారీ పారిపోతుందని ఆయన అన్నారు.

నేడు ఆయన ఆధ్వర్యంలో జవహర్ నగర్ లో పద్మశాలి సంఘం పేద కుటుంబాలకు, నారాయణగూడా లోని పద్మశాలి భవన్ లోని వాచమేన్ కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు పగిడిమర్రి హరి, ఎలాగందుల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

గన్నవరం విమానాశ్రయంలో హీరో రామ్ చరణ్ సందడి

Satyam NEWS

సీక్రెట్: రిటైర్డ్ జస్టిస్ కనగరాజ్ ఈ పదవిని ఎందుకు స్వీకరించారు?

Satyam NEWS

ప్రతి యూనిట్ పై పర్యవేక్షణ

Murali Krishna

Leave a Comment