37.2 C
Hyderabad
March 28, 2024 18: 44 PM
Slider ఆధ్యాత్మికం ఆంధ్రప్రదేశ్

కృష్ణానదిలో కార్తీక మాసం సందర్భంగా పవిత్ర హారతి

pavitra harati

కార్తీక మాసం సందర్భంగా కృష్ణా నదిలో పవిత్ర హారతి కార్యక్రమాన్ని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. అదే విధంగా దుర్గా ఘాట్ వద్ద పవిత్ర హారతుల సమయంలో దేవస్థానం వారి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మల్లీశ్వరాలయం వద్ద కార్తీక మాసం సందర్భంగా ప్రతి రోజు సాయంత్రం జరుగుచున్న సహస్ర లింగార్చన సేవను అర్చక సిబ్బంది నిర్వహించగా భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదములు స్వీకరించారు. మహామండపం 7 వ అంతస్థులో ఊంజల్ సేవ(దీపారాధన సేవ) ను దేవస్థాన అర్చక సిబ్బంది వైభవంగా నిర్వహించారు. ఈ సేవ నందు పలు ప్రాంతాకు చెందిన భక్తులు పాల్గొని దీపాలు వెలిగించారు.

Related posts

కోట్లలో వ్యాపారం: ప్రభుత్వ ఆదాయానికి గండి: వినియోగదారుల లూటీ

Satyam NEWS

సాంప్రదాయ వస్త్రాలలో స్వామివారి దర్శనం చేసుకున్న పవన్

Satyam NEWS

జలదిగ్భందంలో చిక్కుకున్న మొరంచపల్లి

Bhavani

Leave a Comment