36.2 C
Hyderabad
April 24, 2024 21: 31 PM
Slider ఆంధ్రప్రదేశ్

ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి పవిత్రోత్సవాలు

10VZVISKTEMPLE

విజయవాడ లోని ఇంద్రకీలాద్రి పై వైభోవోపేతంగా పవిత్రోత్సవాలు ప్రారంభం అయ్యాయి. నేటి నుంచి మూడు రోజుల పాటు ఇంద్రకీలాద్రి లో పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా దుర్గమ్మ దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నాయి. అయితే పవిత్రోత్సవాల సందర్భంగా అన్ని ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు ఆలయ బాధ్యులు తెలిపారు. సర్వ దోష నివారణకు ఈ పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నామని అర్చకులు తెలిపారు.

Related posts

కౌంటర్: బాబు కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు

Satyam NEWS

స్టాఫ్ నర్సులను పట్టించుకోని రిమ్స్ డైరక్టర్

Satyam NEWS

భారత స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్ కు సీఎం  జగన్‌ అభినందన

Satyam NEWS

Leave a Comment