33.2 C
Hyderabad
April 25, 2024 23: 03 PM
Slider ముఖ్యంశాలు

ఎఛీవ్ మెంట్: భారీ పెట్టుబడితో రానున్న పిరమిల్ గ్రూప్

ktr daoes 22

తెలంగాణలో ఐదు వందల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టాలని పిరమాల్ గ్రూప్ నిర్ణయించింది. ప్రస్తుతం తెలంగాణలో తనకున్న 14 వందల మంది ఉద్యోగులకు అదనంగా మరో ప్రత్యక్ష 600 ఉద్యోగాలు కల్పించేందుకు ఈ పెట్టుబడితో అవకాశం కలుగుతుంది. ఈ మేరకు వచ్చే నెల తెలంగాణలో పిరమాల్ గ్రూప్ సీనియర్ ప్రతినిధి బృందం పర్యటిస్తుంది. దావోస్ లో మంత్రి కేటీఆర్ తో పిరమాల్ గ్రూప్ చైర్మన్ అజయ్ పిరమాల్ సమావేశం అయ్యారు.

మంత్రి కేటీఆర్ తో సమావేశం అనంతరం ఈ భారీ పెట్టుబడి పెట్టేందుకు గ్రూపు నిర్ణయం తీసుకున్నది. తెలంగాణలో ఉన్న ప్రభుత్వ పాలసీల నేపథ్యంలో, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం ఇతర రాష్ట్రాల్లోని ప్లాంట్లను హైదరాబాద్ కి తరలించే అంశాన్ని కూడా పరిశీలిస్తామని వారు తెలిపారు.

Related posts

NH167/A రహదారి మార్గాన్ని మార్చాలి

Bhavani

ఉగాది శోభ

Satyam NEWS

ప్రగతి భవన్ లో ప్రత్యేక పూజలు నిర్వహించిన హిమాన్షు

Satyam NEWS

Leave a Comment