35.2 C
Hyderabad
April 24, 2024 11: 26 AM
Slider జాతీయం

ప్రకాష్ రాజ్ ట్వీట్‌:చీపురుతో కొట్టారు షాక్‌ తగిలిందా?

prakash raj

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ ఘన విజయం సాధించడంపై విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ తనదైన శైలిలో స్పందించారు. ‘‘రాజధాని శిక్ష.. బుల్లెట్లు పేల్చేవాళ్లను.. చీపురుతో కొట్టారు. షాక్‌ తగిలిందా?’’అని ఆయన ట్వీట్‌ చేశారు. అదే విధంగా ‘‘పేరున్న వాళ్లను బద్నాం చేసే వాళ్లను కాకుండా కేవలం పనిచేసే వారిని మాత్రమే గెలిపించారు. థాంక్యూ ఢిల్లీ’’ అని ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

Related posts

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో నిర్మల్ ఎస్పీ పర్యటన

Satyam NEWS

విఆర్ ఓ ల సర్దుబాటు వెంటనే పూర్తి

Bhavani

ఎర్ర చందనం స్మగ్లర్ భాస్కరన్ పై పిడి చట్టం

Satyam NEWS

Leave a Comment