27.7 C
Hyderabad
April 20, 2024 00: 32 AM
Slider గుంటూరు

కొనసాగుతున్న రాజధాని రైతు ఆందోళనలు

amaravathi

రాజధాని గ్రామాలలో రైతులు ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధాని గ్రామాల రైతులు ఆందోళనలు 68వ రోజుకి చేరాయి. కృష్ణాయపాలెం, వెంకటపాలెం, ఎర్రబాలెం, మందడం, వెలగపూడి, రాయపూడి, తాళ్ళూరు ఇతర రాజధాని గ్రామాల రైతులు తమ నిరసన కొనసాగిస్తూనే ఉన్నారు. వెలగపూడి లో 151మంది రైతులు నిరసన చేస్తున్నారు. మందడం రైతులకు మద్దతుగా దీక్ష శిబిరంలో  కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నుండి రైతులు వచ్చారు.

Related posts

వినియోగదారుల హక్కులపై అవగాహన సదస్సు

Bhavani

జర్నలిస్టు రవీందర్ రెడ్డిపై సైబర్ క్రైం పోలీసులకు బిజెపి ఫిర్యాదు

Satyam NEWS

మున్సిపల్ శానిటేషన్ వర్కర్ పై కర్రతో దాడి

Bhavani

Leave a Comment