రాజధాని గ్రామాలలో రైతులు ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధాని గ్రామాల రైతులు ఆందోళనలు 68వ రోజుకి చేరాయి. కృష్ణాయపాలెం, వెంకటపాలెం, ఎర్రబాలెం, మందడం, వెలగపూడి, రాయపూడి, తాళ్ళూరు ఇతర రాజధాని గ్రామాల రైతులు తమ నిరసన కొనసాగిస్తూనే ఉన్నారు. వెలగపూడి లో 151మంది రైతులు నిరసన చేస్తున్నారు. మందడం రైతులకు మద్దతుగా దీక్ష శిబిరంలో కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నుండి రైతులు వచ్చారు.
previous post