40.2 C
Hyderabad
April 19, 2024 16: 52 PM
Slider శ్రీకాకుళం

తెలగ సంఘం సంక్షేమానికి కలిసి రావాలి

skl republic

రిపబ్లిక్ డే సందర్భంగా శ్రీకాకుళం జిల్లా తెలగ సంక్షేమ సంఘం కార్యాలయంలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రొక్కం సూర్యప్రకాష్ రావు జాతీయ జెండా ఆవిష్కరించారు. కుల సంఘం అభివృద్ధి కోసం, కళ్యాణ మండపం నిర్మాణం కోసం అందరూ ఐకమత్యంగా కలిసి రావాలని పిలుపునిచ్చారు.

  ఈ కార్యక్రమంలో త్రిపురాన రాజేంద్ర దాస్, దాసరి దుర్గాప్రసాద్ రావు, ఇనుముల జనార్ధనరావు, బసవ హరి నారాయణ రావు, గోంటి వెంకటరమణారావు, పిల్లల నీలాద్రి, మునుకోటి సత్యనారాయణ, కొండా రాంబాబు, శవ్వాన ఉమామహేశ్వరి, డబ్బురు దివాకర్ రావు, కొత్తపల్లి నారాయణ రావు, బోనం మురళి, దయానంద మాస్టారు, రొక్కం సత్యనారాయణ, పిల్లల శ్రీధర్ పాల్గొన్నారు.

ఇంకా మామిడి ఈశ్వరరావు, యర్నాగుల వెంకట రమణారావు, యర్నాగుల జగ్గారావు, ముత్యాల సురేష్ కుమార్, కురుమెల్ల శశి, బత్తుల బుజ్జి, కేసిరెడ్డి వెంకటేష్, ఊడి శ్యామ్, చాపా రఘు, గొంటి వెంకటరమణ, గోలి కృష్ణా రావు, పెద్ది కవిత, అడపా హేమంత్, మేడిబోయిన మాధవరావు, అడపా శాంతి, మోటూరు భవాని, మోటూరు నాని, బ్లూఎర్త్ గోపి, Ex-Mpp బాలబొమ్మ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

మంత్రివర్గ విస్తరణ ముహూర్తం ఖరారు

Satyam NEWS

గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన యూట్యూబ్ స్టార్ భాను

Satyam NEWS

ప్రపంచ మేధావి అంబేద్కర్ కు కేసీఆర్ ఘన నివాళి

Bhavani

Leave a Comment