28.7 C
Hyderabad
April 24, 2024 03: 49 AM
Slider కృష్ణ

నందిగామ వద్ద జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం

nandigama

కృష్ణా జిల్లా నందిగామ మండలం అంబారు పేట వద్ద 65నెం జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. లారీని వెనుక నుంచి కారు ఢీ కొట్టడంతో నాలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమం గా ఉంది. అతడిని నందిగామ ప్రభుత్వ హస్పిటల్ కు తరలించారు. మృతులు నందిగామ లోని విజయాటాకిస్ సెంటర్ కు చెందిన వారు గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts

4 కోట్ల 31 ల‌క్ష‌ల విలువైన జ‌గ‌న‌న్న విద్యాదీవెన చెక్కు  పంపిణీ

Satyam NEWS

కరోనాతో వారం రోజుల్లో 13 మంది జ‌ర్న‌లిస్టులు మృతి

Satyam NEWS

1 నుండి పాఠశాల పున: ప్రారంభానికి సంసిద్ధులు కావాలి

Satyam NEWS

Leave a Comment