27.7 C
Hyderabad
April 20, 2024 01: 15 AM
Slider చిత్తూరు

తిరుపతిలో ఒక రౌడీషీటర్ దారుణ హత్య

murder

తిరుపతి లో రౌడీ షీటర్ బెల్టు మురళిని దారుణంగా హత్య చేశారు. లీలామహల్ సమీపంలోని ఎస్ కే పాస్ట్ వద్ద రోడ్డు పై అతికిరాతకంగా అతడిని నరికి చంపారు. మొత్తం 8 మంది కలిసి ఈ హత్య చేసినట్టు స్థానికుల చెబుతున్నారు. రౌడీ షీటర్ బెల్టు మురళి ఒక మర్డర్ కేసులో ప్రదాన నిందితుడు.

అంతే కాకుండా తిరుపతి పట్టణంలో అతడిపై పలు కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఎవరో కక్షగట్టి అతడిని చంపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. హంతకుల కోసం తిరుపతి పోలీసుల వేట కొనసాగిస్తున్నారు.

Related posts

కోటప్పకొండ తిరునాళ్లకు గణనీయంగా ఆర్టీసీ ఆదాయం

Satyam NEWS

గవిమఠంను సందర్శించిన మంత్రి ఉషశ్రీ చరణ్

Satyam NEWS

ఛీటింగ్: ప్రేమికుడిపై కోపంతో ఆత్మహత్య

Satyam NEWS

Leave a Comment