28.7 C
Hyderabad
April 24, 2024 04: 33 AM
Slider నిజామాబాద్

రెండవ పంటకు నీటి విడుదల చేసిన వైస్ఎంపిపి

second crop

బిచ్కుంద మండలంలోని పుల్కల్ గ్రామంలో గల పెద్ద చెరువు నుండి రెండవ పంట యాసంగి కొరకు నీటిని మండల వైస్ఎంపిపి రాజు పటేల్ ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాసంగి 360ఎకరాల ఆయకట్టు సాగవుతుందని రైతులు నీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఆయకట్టు కింద ఉన్న ప్రతి  రైతుకు నీరు అందేలా ఒకరినొకరు సహకరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌  ఎంపిపి  తోపాటు సర్పంచ్ విజయలక్ష్మి భూమి శెట్టి, మాజీ సర్పంచ్  పె౦ట్రామ్, గ్రామ పెద్దలు గన్న వీరన్న, భూమి శెట్టి, వార్డు సభ్యులు సంతోష్ సలీం  గ్రామ రైతులు పాల్గొన్నారు.

Related posts

ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించండి

Satyam NEWS

వెన్నెల చకోరాలై

Satyam NEWS

విశాఖ హార్బర్ కేసులో ఇద్దరి అరెస్టు

Satyam NEWS

Leave a Comment