సరిహద్దులో శాంతి భద్రత సమస్యలు లేకుండా చూడాలని దీనికోసం కార్య చరణపైశత్రుఘన్ సిన్హా తమతో చర్చించాడని పాకిస్తాన్ అధ్యక్షుడు ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.కాంగ్రెస్ నేత, నటుడు, రాజకీయ నాయకుడు శత్రుఘన్ సిన్హా పాకిస్తాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్విని లాహోర్లో శనివారం కలిశారు.
కాశ్మీర్లో ఆంక్షల గురించి పాకిస్తాన్ అధ్యక్షుడు చేసిన సూచనల్ని అయన విన్నారని ప్రతిదాని ట్వీట్ చేసాడు.ఐతే
పాకిస్తాన్లో ప్రముఖ వ్యాపారవేత్త మియాన్ అసద్ అహ్సాన్ ఆహ్వానం మేరకు లాహోర్లో జరిగిన వివాహ కార్య క్రమాని కి మాజీ ఎంపీ, కేంద్ర మంత్రి సిన్హా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో పాకిస్తాన్ స్టార్ రీమా ఖాన్తో పాటు ప్రముఖ నటుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.దీనికి ముందు రోజు సిన్హా ఒక ట్వీట్లో తన పర్యటన “పూర్తిగా వ్యక్తిగతమని ఇందులో “అధికారికం, రాజకీయంగా పర్యటన కాదని అన్నారు.