30.7 C
Hyderabad
April 19, 2024 10: 15 AM
Slider హైదరాబాద్

పేదవారికి 5 లక్షల కోడిగుడ్లు ఇవ్వనున్న శ్రీనివాస హేచరీస్

Srinivasa Hacharies

లాక్ డౌన్ నేపథ్యంలో నిరుపేదలకు పౌష్టికాహారం అందాలనే లక్ష్యంతో శ్రీనివాస హేచరీస్ 5 లక్షల కోడి గుడ్లను ప్రభుత్వానికి అందచేసింది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాధ్ ఆధ్వర్యంలో శ్రీనివాస హేచరీస్  ఎండి సురేష్ నాయుడు రాష్ట్ర ఐటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కు ఆఫర్ లెటర్ ను అందచేశారు.

ఈ కోడి గుడ్ల విలువ 25 లక్షల రూపాయలు ఉంటుంది. బస్తీలలో పేదవారికి పౌష్టికాహారం అందాలనే సదుద్దేశ్యంతో ఈ వితరణ చేసినట్లు శ్రీనివాస హేచరీస్  ఎండి సురేష్ నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపినాధ్ ను, శ్రీనివాస హేచరీస్ ఎండి సురేష్ నాయుడు లను మంత్రి కేటీఆర్ అభినందించారు.

Related posts

బాధ్యతతో పాటు భరోసా ఇచ్చే గొప్ప వృత్తి పోలీస్

Satyam NEWS

కూకట్ పల్లి హౌసింగ్ బోర్డులో స్టార్ మా మహోత్సవం

Satyam NEWS

స్థానికుల‌చే మొక్కలు నాటించిన విజ‌య‌న‌గ‌రం ఎమ్మెల్యే

Satyam NEWS

Leave a Comment