39.2 C
Hyderabad
April 25, 2024 16: 37 PM
Slider గుంటూరు

దిశ హత్యపై సత్తెనపల్లిలో విద్యార్ధుల నిరసన

disha rally

దిశ హత్యను నిరసిస్తూ గుంటూరు జిల్లా సత్తెనపల్లి లో విద్యార్థుల వినూత్న నిరసన చేపట్టారు. హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. సత్తెనపల్లి పురవీధుల్లో విద్య సంస్థల విద్యార్థులు నిరసన గళం వినిపించారు. అనంతరం వారు సత్తెనపల్లి పోలీసులకు వినతిపత్రం అందజేశారు.

Related posts

ముషీరాబాద్ లో స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలు

Satyam NEWS

ఈనెల 28, 29 తేదీలలో దేశవ్యాప్త సమ్మె

Sub Editor 2

మద్యం అక్రమ రవాణాపై విజయనగరం పోలీసుల ఉక్కుపాదం

Satyam NEWS

Leave a Comment