28.7 C
Hyderabad
April 20, 2024 06: 34 AM
Slider నిజామాబాద్

స్వచ్ఛ భారత్: ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండాలి

swatch bharat

బిచ్కుంద మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మరుగుదొడ్ల నిర్మాణంపై నేడు సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీవో ఆనంద్ మాట్లాడుతూ మరుగుదొడ్లు నిర్మించుకోని వారి వివరాలను త్వరితగతిన సేకరించాలన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారని ఆయన తెలిపారు.  ఈ మేరకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలన్నారు. ప్రతి ఒక్క ఇంటికి మరుగుదొడ్డి  తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒతో పాటు బాన్సువాడ డీఎల్పీవో  శ్రీనివాస్, ప్రత్యేక అధికారి శంకర్ ఎంపిఓ ఆనంద్ ఉపాధి హామీ అధికారులు  పంచాయతీ కార్యదర్శిలు పాల్గొన్నారు.

Related posts

జయాబచ్చన్, ఐశ్వర్యారాయ్ లకు కరోనా లేదు

Satyam NEWS

ఇండియన్ పనోరమాలో తమిళ సినిమా ‘కిడ’కు స్టాండింగ్ ఒవేషన్

Bhavani

17న ఛలో కలెక్టరేట్

Murali Krishna

Leave a Comment