అక్సిడెంట్:అమెరికాలో హైదరాబాద్ దంపతుల మృతి
ముషీరాబాద్ గాంధీనగర్లో విషాదం నెలకుంది.అమెరికాలో రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మృతులు ముషీరాబాద్ గాంధీనగర్కు చెందిన ఆవుల రాజు, దివ్య, ప్రేమ్ నాథ్ రామనాథం లు గా గుర్తించారు....