జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో సత్వర సమస్యల పరిష్కారం కొరకు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో అంబర్ పెట్ కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ సంబంధిత జిహెచ్ఎంసి అధికారులతో కలిసి ఆకాష్ నగర్, మరియు రఘునాథ్ నగర్ లో...
గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మంగళగిరి మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. గత నాలుగు రోజులుగా మంగళగిరి...
హుజుర్ నగర్ మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులు, LRS సర్వేలపై నియోజకవర్గ MLA శానంపూడి సైదిరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. మున్సిపల్ అధికారులతో మరియు కౌన్సిలర్లు పాల్గొన్న ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ హుజుర్...
భారీ వర్షాల కారణంగా డామేజి అయిన డ్రైనేజ్ మాన్ హొల్స్ పునర్నిర్మాణ పనులను కూడా ప్రారంభించామని హైదరాబాద్ లోని నల్లకుంట డివిజన్ కార్పొరేటర్ గరిగంటి శ్రీదేవి రమేష్ అన్నారు. నేడు ఆమె నల్లకుంట డివిజన్...
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి సెల్యూట్ చెయ్యాలి. ఇంట్లోనే వీధి విద్యుత్ స్తంభాలు పెట్టి 24 గంటల కరెంట్ ఇస్తున్నారు. ఇంట్లో వారు ఉంటే ఏంటి లేకుంటే ఏంటి విద్యుత్ ఇస్తే చాలు అనుకున్నట్లు ఉంది....
అధికార టిఆర్ఎస్ పార్టీ ప్రజా సమస్యల్ని పట్టించుకోవడం మానేసిందని బీజేపీ మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా అధ్యక్షులు మాధవరం కాంతారావు అన్నారు. శేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్లో ఈ రోజు బిజెపి బస్తీ...
ఆకాశాన్ని అంటుతున్న ఉల్లి ధరలు సామాన్య ప్రజానీకానికి అందనటువంటి పరిస్థితి ఉందని, కేజీ ఉల్లిపాయల కోసం కూలి పనులు మానేసి రోజంతా క్యూలో నిల్చుంటే కానీ కిలో ఉల్లిపాయ దొరకటం లేదని ఏపీ ప్రజా...
కొల్లాపూర్ మున్సిపల్ పట్టణ కేంద్రం సమస్యల వలయంలో చిక్కుకుని ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించారు. ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడంతో సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కావడం లేదని వారన్నారు. ఐదో వార్డులో డ్రైనేజ్, ముళ్ళ...
మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపల్ పరిధిలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి నేడు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మున్సిపల్ పరిధిలోని సమస్యలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా...