36.2 C
Hyderabad
April 24, 2024 21: 09 PM

Tag : Covid 19

Slider జాతీయం

కొత్త వేరియంట్ పై ఫేక్ ప్రచారాలు వద్దు

Bhavani
కరోనా కొత్త వేరియంట్ పై అసలు నిజాల కంటే అసత్యప్రచారాలు ఎక్కువైపోతున్నాయి. ప్రమాదకరమైన ఎక్స్ బీబీ వేరియంట్ దేశంలో తీవ్రంగా వ్యాపిస్తోందంటూ వాట్సాప్ లో వచ్చిన సమాచారం కలంకలం సృష్టించింది. ఈ సమాచారం నకీలీదని...
Slider జాతీయం

పార్లమెంట్ బడ్జెట్ సెషన్ పై కసరత్తు

Sub Editor
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంట్ సిబ్బందికి నిర్వహించిన పరీక్షల్లో 400 మందికి పైగా సిబ్బందికి కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఈనెల 31 నుంచి...
Slider జాతీయం

నేటినుంచే కోవిడ్ -19 బూస్టర్ డోస్

Sub Editor
దేశంలో ఆరోగ్య కార్యకర్తలు, సరిహద్దు సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌తోపాటు 60 ఏళ్లు పైబడిన వారు, తీవ్రమైన అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి కోవిడ్ -19 వ్యాక్సిన్ లేదా బూస్టర్ డోస్ ఇవ్వనున్నారు. దీంతో ఒమిక్రాన్ వేరియంట్‌కి,...
Slider జాతీయం

కేరళలో మళ్ళీ వెలుగులోకి సరికొత్త వైరస్.. నోరో వైరస్..

Sub Editor
మనదేశంలో కరోనా వైరస్ మొదటి కేసు వెలుగులోకి వచ్చింది కేరళలోనే.. ఇక్కడ రోజుకో కొత్త వైరస్ వెలుగులోకి వస్తుంది. తాజాగా మరో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. దీనిని నోరో వైరస్ అంటారని వైద్యులు...
Slider ప్రపంచం

పలు దేశాల్లో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు

Sub Editor
ప్రపంచ దేశాల పాలిట కరోనా వైరస్ శనిలా మారింది. తగ్గినట్టే తగ్గి కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి.  ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 25 కోట్లను దాటింది. అత్యధికంగా అమెరికాలో...
Slider ప్రపంచం

ఫిబ్రవరికి యూరప్‌లో 5 లక్షల మరణాలు డబ్ల్యూహెచ్ఓ

Sub Editor
కోవిడ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా మరణాల సంఖ్య అరకోటి దాటింది. ఈ క్రమంలో యూరప్‌లో కరోనా పరిస్థితిపై ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆందోళన వ్యక్తంచేసింది. వచ్చే ఫిబ్రవరి నాటికి యూరప్‌లో కోవిడ్-19 బారిన ప‌డి మ‌రో ఐదు...
Slider ప్రత్యేకం

కరోనా పరీక్షల కోసం ఐసీఎంఆర్ కొత్త మార్గదర్శకాలు

Satyam NEWS
కరోనా సెకండ్ వేవ్ తీవ్రదశలో ఉన్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రజలకు కరోనా పరీక్షలు చేయడం కూడా ఇబ్బందికరంగా మారుతోంది. ఇప్పటికే కోవిడ్ పాజిటివ్ కేసులు 20శాతం దాటిపోయింది. కోవిడ్ ను నియంత్రించడంలో టెస్టింగ్,...
Slider ఆదిలాబాద్

మెరుగైన సేవలు అందించిన అధికారులకు సన్మానం

Satyam NEWS
రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణం గా  కరోనా కాలంలో మెరుగైన సేవలందించిన ఎస్సై కొదడి రాజు తహసిల్దారు శివ ప్రసాద్, నూతన బాసర మండల మొట్ట మొదటి తహసీల్దారు వెంకట రమణ లను...
Slider నల్గొండ

రైతు కూలీలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి

Satyam NEWS
లాక్ డౌన్ విధించి రెండు నెలలు దాటినప్పటికీ కరోనా మరణాల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉందని, దేశం ఆర్థికంగా కూడా నష్టపోతుందని సిపిఐ (ఎమ్ ఎల్) న్యూ డెమోక్రసీ అభిప్రాయపడింది. లాక్ డౌన్ లో...
Slider ఖమ్మం

బివేర్: కరోనా కాటుకు అతి దగ్గరలో ఖమ్మం జిల్లా

Satyam NEWS
ఆంధ్రా తెలంగాణ కు బోర్డర్ గా ఉన్న ఖమ్మం జిల్లాలో ఇప్పుడు విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉంది. అటు పక్కా ఇటు పక్కా కరోనా కాటు వేయడానికి సిద్ధంగా ఉంది. ఏ మాత్రం ఉదాసినం...